చీరాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ డేవిడ్సన్ సాల్మన్ అనారోగ్యంతో మరణించారు.
ఆయన ఎంతో మంది పేద రోగులకు తక్కువ ధరకే వైద్యం అందించి గుర్తింపు పొందారు.
ఆయన మృతి పట్ల స్థానిక ప్రజలు, వైద్య సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి.