
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు కొత్త ప్రధాన కోచ్తో పాటు సహాయక సిబ్బందిని భారత్ నుంచే ఎంపిక చేయాలని ఎంఎస్ ధోనీ భావిస్తున్నట్లు సమాచారం.
కోచ్ ఎంపిక ప్రక్రియలో ధోనీ రెండు ప్రత్యేక నిబంధనలను విధించినట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం సీఎస్కే యాజమాన్యం ధోనీ సూచనల మేరకు కొత్త కోచింగ్ బృందం కోసం అన్వేషణ మొదలుపెట్టింది.