
దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్ డీహెచ్ఎల్ స్టేడియంలో రగ్బీ మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు భారీ విమానాలు స్టేడియం పైకప్పుకు అతి సమీపంగా వెళ్లాయి.
ఈ విన్యాసం చూసిన ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు, విమానాలు పైకప్పును ఢీకొట్టేంత దగ్గరగా వెళ్లడం గమనార్హం.
దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.