
అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఒక భక్తురాలు రూ.4 కోట్ల విరాళం ఇస్తూ చెక్కును అందజేశారు.
అయితే, ఆ చెక్కును బ్యాంకులో సమర్పించగా, ఆమె ఖాతాలో కేవలం రూ.3 మాత్రమే ఉన్నట్లు తేలింది.
ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో చెక్కు బౌన్స్ కావడంతో అధికారులు షాక్కు గురయ్యారు.