
కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-ఏ, గ్రూప్-బీ ఇంజినీరింగ్ సర్వీసెస్ పోస్టుల భర్తీ కోసం యూపీఎస్సీ ఈఎస్ఈ 2027 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో మొత్తం 480 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 16న ప్రారంభం కాగా, అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.