
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో ‘నేతన్నల సేవలో..’ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు.
విశాఖపట్నంలో రూ. 4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.
అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటుతో పాటు సూర్యలంక-చీరాల తీర ప్రాంతాన్ని ప్రత్యేక కారిడార్గా అభివృద్ధి చేయనున్నారు.