Indian Politics
ధర్మవరంలో మత సామరస్యం.. లడ్డూ ప్రసాదం దక్కించుకున్న ముస్లిం దంపతులు

ధర్మవరంలో మత సామరస్యం.. లడ్డూ ప్రసాదం దక్కించుకున్న ముస్లిం దంపతులు

Eenadu2h
THE BRIEF
1

ధర్మవరం పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిసింది.

2

పార్థసారథి నగర్‌లోని వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ప్రసాదంగా ఉంచిన లడ్డూను ముస్లిం దంపతులు దక్కించుకున్నారు.

3

చాందిని, మస్తాన్‌ వలి అనే ముస్లిం దంపతులు వేలంపాటలో ఈ లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు.