
రిషబ్ శెట్టి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్లో బెలవాడీ మల్లమ్మ పాత్రలో నటి భూమి పెడ్నేకర్ కనిపించనున్నారు.
ఛత్రపతి శివాజీ సైన్యంతో తలపడిన వీరనారి బెలవాడీ మల్లమ్మ ధైర్యసాహసాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ చారిత్రక పాత్ర కోసం భూమి పెడ్నేకర్ ఎంపిక కావడంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.