
పాకిస్థాన్ నుంచి యూఏఈ మీదుగా భారత్కు దొంగదారిలో అక్రమ రవాణా అవుతున్న సరుకును అధికారులు గుర్తించారు.
డీఆర్ఐ అధికారులు చేపట్టిన చర్యల్లో భారీగా 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాలు స్వాధీనం చేసుకున్నారు.
పాక్ సరుకును భారత్లోకి తీసుకొచ్చేందుకు చేసిన ఈ మాస్టర్ ప్లాన్ను అధికారులు భగ్నం చేశారు.