
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణించారంటూ వస్తున్న వదంతులను ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఢిల్లీ వేదికగా ఖండించారు.
మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నారని, అమెరికా తప్పుడు ప్రచారం చేస్తోందని ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త మెరుపు దాడుల్లో మోజ్తాబా తీవ్రంగా గాయపడినట్లు ఆయన వెల్లడించారు.