
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో విశాఖపట్నంలో మూడు కొత్త డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆమోదం పొందాయి.
డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా రూ. 58,743 కోట్లు, రెన్యూ సంస్థ రూ. 85,200 కోట్లు, ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ రూ. 31,387 కోట్ల పెట్టుబడులను ప్రకటించాయి.
ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 3,250 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.