
నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మూకుత్తి అమ్మన్-2' చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమా తెలుగులో 'మహాశక్తి' పేరుతో విడుదల కానుంది.
సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనా, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.