
తెలంగాణ అసెంబ్లీలో పోలీసులపై దాడికి పాల్పడిన కేటీఆర్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, నవీన్రెడ్డిలపై మంత్రి శ్రీధర్బాబు తీవ్ర విమర్శలు చేశారు.
పోలీసులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, వారిపై భౌతిక దాడికి దిగినట్లు టీవీల్లో స్పష్టంగా కనిపించిందని మంత్రి శ్రీధర్బాబు వివరించారు.
ఈ ఘటనపై కేసీఆర్ వెంటనే స్పందించి క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.