
నెల్లిమర్ల నియోజకవర్గంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి నారా లోకేశ్ తాజాగా సమీక్ష నిర్వహించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.