
కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు మంత్రి కొండా సురేఖ దిల్లీకి చేరుకుని పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు.
పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్తో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఆమె కలవనున్నట్లు సమాచారం.
సీఎం రేవంత్రెడ్డిపై కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుల అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది.