
ఆపిల్ సంస్థ కొత్త సీఈఓగా సెప్టెంబర్ 1న జాన్ టెర్నస్ బాధ్యతలు స్వీకరించగా, ఆయన వార్షిక టార్గెట్ కాంపెన్సేషన్ రూ. 551 కోట్లుగా నిర్ణయించారు.
జాన్ టెర్నస్ బేస్ శాలరీ రూ. 28.5 కోట్లు కాగా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వార్షిక బేస్ శాలరీ రూ. 19 కోట్లుగా ఉంది.
సుందర్ పిచాయ్ మొత్తం నెట్వర్త్ సుమారు రూ. 15,200 కోట్లు ఉండగా, జాన్ టెర్నస్ ఆస్తి సుమారు రూ. 712 కోట్లుగా అంచనా వేయబడింది.