
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ నివాసంపై కొందరు దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేసి నిప్పు పెట్టారు.
మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో షకీబ్ పాల్గొన్న కొద్ది గంటల్లోనే ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.