ఇంగ్లండ్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో 3-0 తేడాతో టీ20 సిరీస్ను ఇంగ్లండ్ క్లీన్స్వీప్ చేసింది.
ఈ మ్యాచ్లో అజేయ అర్ధశతకం సాధించిన జాస్ బట్లర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.