విటమిన్లను ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయని, వికారం వంటి సమస్యలు తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
ఐరన్ మాత్రలను పరగడుపున తీసుకోవడం మంచిదని, అయితే టీ, కాఫీ, కాల్షియం వంటి వాటికి 3-4 గంటల గ్యాప్ ఇవ్వాలని డాక్టర్ బసవరాజ్ తెలిపారు.
సప్లిమెంట్లు సహజ పోషకాలకు ప్రత్యామ్నాయం కాదని, రక్త పరీక్షలు చేయించుకున్నాకే వైద్యుల సలహాతో వీటిని వాడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.