
ఢిల్లీ మరియు ఎన్సీఆర్ పరిధిలోని ఆసుపత్రులలో H1N1 స్వైన్ ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరించారు.
వాతావరణంలో తేమ పెరగడం వల్ల ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోందని, ఢిల్లీ ప్రభుత్వాస్పత్రి సిబ్బందితో సహా పలువురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఈ వైరస్ సోకిన వారిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం, శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని, చిన్నపిల్లలు మరియు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.