
ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగనున్న మల్టీ డే, వన్డే సిరీస్ల కోసం బీసీసీఐ ఇండియా-ఏ జట్లను ప్రకటించింది.
సెప్టెంబర్ 22 నుంచి పుదుచ్చేరి వేదికగా జరిగే వన్డే సిరీస్లో హార్దిక్ పాండ్యాకు అవకాశం కల్పించారు.
వన్డే-ఏ జట్టులో ప్రియాంశ్ ఆర్య, సాయి సుదర్శన్, పడిక్కల్, రుతురాజ్, రజత్ పాటిదార్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.