రెండు రోజుల వరుస తగ్గుదల తర్వాత బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్, విజయవాడతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు మారాయి.
ఈ ధరలు సూచనప్రాయం మాత్రమేనని, వీటిపై జీఎస్టీ, టీసీఎస్ వంటి పన్నులు అదనంగా ఉంటాయని అధికారులు తెలిపారు.