
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా కథలో భక్తి, సైకాలజీ, క్రైమ్, ఫ్యామిలీ సెంటిమెంట్ వంటి అన్ని అంశాలున్నాయని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్కుమార్ తెలిపారు.
‘మల్లెపూల పల్లకి’ పాట ఇండియాలోనే టాప్ ట్రెండింగ్లో ఉందని, ‘యాలాలో’ పాట ‘ఇరుముడి’కి ఆత్మలాంటిదని ప్రకాష్కుమార్ పేర్కొన్నారు.