కార్తీక దీపం 2 సీరియల్లో సూరజ్ తన తల్లి మాలిని పగ తీర్చుకోవడానికి జ్యోత్స్న జీవితంతో ఆడుకున్నట్లు వెల్లడించడంతో కథనం ఉత్కంఠభరితంగా మారింది.
జ్యోత్స్న పెళ్లి పీటలపైనే ఆగిపోవడానికి కారణం కార్తీక్, దీపలేనని సూరజ్ వారిని నిలదీస్తూ దిమ్మతిరిగే జవాబిచ్చాడు.
తన తండ్రి చావుకు సుమిత్ర కారణమని మాలిని ఆరోపించగా, సూరజ్ తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని కార్తీక్, దీపలకు కృతజ్ఞతలు చెబుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.