కష్టాల్లో ఉన్న టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం సుమారు రూ.33,250 కోట్ల భారీ రుణ సాయానికి అమోదం తెలిపింది.
పదేళ్ల కాలపరిమితితో లభించిన ఈ నిధులను 4జీ నెట్వర్క్ విస్తరణ, 5జీ సేవల వేగవంతానికి మరియు పాత బకాయిల చెల్లింపులకు ఉపయోగించనున్నారు.
ఈ రుణ ఒప్పందం కోసం కంపెనీ ఛైర్మన్గా కుమార్ మంగళం బిర్లానే కొనసాగాలనే కఠిన నిబంధనను బ్యాంకులు విధించినట్లు సమాచారం.