
నేపాల్లోని త్రిశూలీ నదిలో కొట్టుకొచ్చిన బ్యాంక్ సేఫ్ను పగులగొట్టి రూ.92.68 లక్షలు దొంగిలించిన 29 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సెప్టెంబర్ 10న వరదల్లో కొట్టుకుపోయిన ఈ సేఫ్, సెప్టెంబర్ 12న గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ వద్ద స్థానికులకు లభ్యమైంది.
మరో ఘటనలో వరదల్లో మరణించిన మహిళ మృతదేహం నుంచి బంగారు చెవి పోగులు దొంగిలించిన ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.