
జూన్ 26న అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఇజ్రాయెల్-లెబనాన్ శాంతి ఒప్పందాన్ని హెజ్బొల్లా చీఫ్ నయీమ్ ఖాసెమ్ మరోసారి తిరస్కరించారు.
ఈ ఒప్పందం లెబనాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని, పైలట్ జోన్ల ఏర్పాటును తాము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
సెప్టెంబర్ ప్రారంభంలో జరగాల్సిన తదుపరి చర్చల తేదీలు ఖరారు కాకపోవడంతో, ఇరు దేశాల మధ్య శాంతి ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది.