
కేంద్ర ప్రభుత్వం పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు అందించే సబ్సిడీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ సబ్సిడీ ప్రయోజనాలు ఇప్పుడు 2028 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నిర్ణయం ద్వారా ఈవీ వాహనాల కొనుగోలుదారులకు ఆర్థిక ఊరట లభించనుంది.