Sports
శ్రీలంకతో వార్మప్ మ్యాచ్: టీమిండియాకు 207 పరుగుల లక్ష్యం

శ్రీలంకతో వార్మప్ మ్యాచ్: టీమిండియాకు 207 పరుగుల లక్ష్యం

Sakshi1h
THE BRIEF
1

శ్రీలంక క్రికెట్ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్ గెలుపు కోసం 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.

2

భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా, లంక రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌట్ అయింది.

3

ఈ మ్యాచ్ తర్వాత భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15న గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.