
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటును విధించడం సరైన నిర్ణయం కాదని ఫిన్టెక్ సంస్థ భారత్పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ వ్యాఖ్యానించారు.
ఆయన చేసిన వ్యాఖ్యలతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని భారత్పే స్పష్టం చేసింది.
ఈ అంశంపై ఫిన్టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.