
తూర్పు కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా వ్యాధి అత్యంత వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోందని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గురువారం వెల్లడించింది.
ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 6,843 ఎబోలా కేసులు నమోదు కాగా, వారిలో 3,310 మంది ప్రాణాలు కోల్పోయారు.
నార్త్ కివు ప్రాంతంలో గత మూడు వారాల్లో కొత్త కేసులు రెట్టింపై 381కి చేరినట్లు అధికారులు తెలిపారు.