
గూగుల్ ఫైర్బేస్ వేదికను దుర్వినియోగం చేస్తున్న వందలాది మోసపూరిత ఖాతాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది.
నకిలీ బ్యాంకింగ్ యాప్ల ద్వారా ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు సేకరిస్తున్న ముఠాలను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తించాయి.
భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఖాతాలను తొలగించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని గూగుల్ వెల్లడించింది.