Economy
యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీల పునరుద్ధరణపై కేంద్రం పరిశీలన

యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీల పునరుద్ధరణపై కేంద్రం పరిశీలన

AP7AM2h
THE BRIEF
1

అధిక విలువ కలిగిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌)ను తిరిగి అమలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.

2

యూపీఐ వ్యవస్థ నిర్వహణకు ఏటా రూ. 20,700 కోట్ల ఖర్చవుతుండగా, ప్రభుత్వం కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే ప్రోత్సాహకాలుగా అందిస్తోంది.

3

2020 జనవరి నుంచి రద్దు చేసిన ఈ ఛార్జీలను, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించేందుకు తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.