2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది, ఇందులో ఒక తెలుగు ప్లేయర్కు అవకాశం దక్కే అవకాశం ఉంది.
శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఈ యువ ఆటగాడిని జట్టులోకి తీసుకునే అంశంపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది.
బౌలింగ్ కూడా చేయగలిగితే ఈ ఆటగాడు టీమిండియాకు జాక్పాట్ అవుతాడని నిపుణులు భావిస్తున్నారు.