
జపాన్లో జరగనున్న ఆసియా క్రీడల్లో క్రీడా గ్రామం లేకపోవడంతో, భారత ఆటగాళ్ల కోసం ప్రత్యేక కంటైనర్ గదులను వసతిగా ఏర్పాటు చేశారు.
ఆటగాళ్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఎన్ఐఎస్లో అదే తరహా కంటైనర్లను సిద్ధం చేసి ప్రాక్టీస్ చేయిస్తోంది.
ఈ కంటైనర్లలో ఇద్దరు ఆటగాళ్లకు సరిపడా బెడ్లు, ఏసీ, లాండ్రీ మరియు కిచెన్ సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.