
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రిని అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీలోకి వలస వచ్చిన నేతలు పార్టీని కబ్జా చేస్తున్నారని, అసలైన నేతలను పక్కన పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.