
చైనా మాస్టర్స్ సూపర్-750 టోర్నీలో సాత్విక్-చిరాగ్ జోడీ 21-13, 16-21, 21-18 స్కోరుతో సెమీస్లోకి ప్రవేశించింది.
గంటా 10 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో డెన్మార్క్ జోడీపై భారత షట్లర్లు విజయం సాధించారు.
మరోవైపు మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 16-21, 16-21తో లీ చుక్ యియు చేతిలో ఓటమి పాలయ్యాడు.