థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయించకూడదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని పెట్రోల్ బంకులకు సూచించింది.
ఈ కొత్త నిబంధన ఆగస్టు 5 నుంచి అమల్లోకి రానుండటంతో వాహనదారులు వెంటనే ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని రవాణా శాఖ హెచ్చరించింది.