
సెంట్రల్ జోన్పై విజయం సాధించి 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈస్ట్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీ ఫైనల్కు చేరుకుంది.
ఈస్ట్ జోన్ బౌలర్ ముకేశ్ కుమార్ మ్యాచ్లో మొత్తం 7 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు.
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్, కెప్టెన్ ఈశాన్ కిషన్ నాటౌట్ 39 పరుగులతో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.