
అక్టోబర్లో జరగనున్న భారత్-న్యూజిలాండ్ క్రికెట్ సిరీస్ కోసం ప్రీ-సేల్ ప్రారంభమైన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయి.
ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య మొత్తం 12 మ్యాచులు జరగనుండగా, అభిమానుల కోసం గత సీజన్ ధరలనే కొనసాగిస్తున్నారు.
సెప్టెంబర్ 7 నుంచి సాధారణ క్రికెట్ అభిమానులందరికీ టికెట్ల విక్రయాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.