
ఏపీలో ఉద్యోగుల వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అక్టోబర్ 1 నుంచి రెండు డీఏల చెల్లింపు, 2022 నాటి సరెండర్ లీవుల మంజూరుకు ప్రభుత్వం అంగీకరించింది.
ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఈహెచ్ఎస్ బకాయిల చెల్లింపు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు.