
పోలీసు యూనిఫాం, వాకీటాకీలను వినియోగించిన చంద్రగిరిలోని రాజు సెక్యూరిటీ ఏజెన్సీ యజమాని సతీశ్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ ర్యాలీలో ప్రైవేటు సిబ్బందికి పోలీసు దుస్తులు తొడిగి భద్రత కల్పించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ చర్యను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే తనయుడు హర్షిత్రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.