
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్పై విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
శాసనసభ వేదికగా స్పందించిన సీఎం, ఈ విచారణను 30 రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.