
చైనా ప్రధాని లీ కియాంగ్ నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్ గ్యిరోంగ్ టౌన్షిప్ను సందర్శించి వరద పరిస్థితిని సమీక్షించారు.
బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల వల్ల టిబెట్లో ముగ్గురు మరణించగా, 360 మందికి పైగా గల్లంతయ్యారని చైనా మీడియా పేర్కొంది.
ప్రధాని లీ అధికారుల బృందంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.