భారతదేశంలో డేటా సెంటర్ల ప్రధాన హబ్గా హైదరాబాద్ అవతరించగా, అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలు ఇప్పుడు విశాఖపట్నం వైపు చూస్తున్నాయి.
హైదరాబాద్లో రూ. 60,000 కోట్ల పెట్టుబడితో భారీ డేటా సెంటర్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి.
ఏపీ ఐటీ పాలసీలో భాగంగా విశాఖ తీర ప్రాంతంలో సముద్రగర్భ కేబుల్ కనెక్టివిటీతో కొత్త డేటా సెంటర్లను నెలకొల్పేందుకు చర్చలు జరుగుతున్నాయి.