
ఫాస్ట్ట్యాగ్తో పాటు వెహికల్ నంబర్ ప్లేట్ గుర్తింపు టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఈ కొత్త టోల్ వ్యవస్థ ద్వారా ఏటా అదనంగా సుమారు రూ. 10,000 కోట్ల టోల్ ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026లో ఈ కొత్త విధానం ద్వారా టోల్ లీకేజీలను తగ్గించవచ్చని గడ్కరీ వెల్లడించారు.