మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సమయంలో 'పొట్టి మామ' అనే అభిమాని కన్నీటి పర్యంతమయ్యాడు.
అభిమానిని చూసి చిరంజీవి స్వయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరంజీవి తన అభిమానుల పట్ల చూపే ప్రేమకు ఈ ఘటన నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.