
నార్త్ ఈస్ట్ జోన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 210 పరుగుల తేడాతో విజయం సాధించి ఈస్ట్ జోన్ సెమీ ఫైనల్కు చేరుకుంది.
ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో సుదీప్ కుమార్ (146), షాబాజ్ అహ్మద్ (167) సెంచరీలతో రాణించి జట్టును 467 పరుగుల భారీ స్కోరుకు చేర్చారు.
ఆగస్టు 30న జరగనున్న తొలి సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు సెంట్రల్ జోన్తో తలపడనుంది.