
వంటగ్యాస్ (ఎల్పీజీ) కోసం పశ్చిమాసియా దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
2027 నాటికి దేశానికి అవసరమైన మొత్తం ఎల్పీజీ దిగుమతుల్లో 25 శాతాన్ని అమెరికా నుండి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయం ద్వారా ఇంధన భద్రతను మెరుగుపరచుకోవడంతో పాటు సరఫరా మార్గాలను వైవిధ్యపరచడం భారత్ లక్ష్యం.