
విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ల ప్రాజెక్టులపై వస్తున్న విమర్శలను మంత్రి నారా లోకేశ్ తిప్పికొట్టారు.
ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు వస్తాయని, అభివృద్ధికి ఇది పునాది అని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే వారి లక్ష్యమని లోకేశ్ విమర్శించారు.